I am Hazarath, Telugu Lead on LatestLY Telugu. I have been part of the journalism and digital industry for 10 years, with previous work experience for One India and 99tv and Surya and ATV. Writing my Hobby and Reporting my passion.
కరోనా వైరస్కు చెందిన మరో కొత్త వేరియంట్ను బ్రిటన్లో గుర్తించారు. తాజాగా 16 మందిలో B.1.621 రకం వైరస్ను (New COVID-19 Variant B.1.621) గుర్తించినట్లు బ్రిటన్ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొత్త రకం వైరస్ గురించి విచారణ జరుపుతున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. 16 కేసుల్లో పది కేసులను (Found in UK With 16 Confirmed Cases) లండన్లోనే గుర్తించినట్లు వెల్లడించారు.
తెలంగాణ దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన తెలంగాణ దళితబంధు కార్యక్రమంపై హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితబంధువులతో ప్రగతి భవన్లో (CM KCR Hold Review Meeting ) సమావేశమయ్యారు. మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు బీఎస్ యడ్యూరప్ప ప్రకటించడంతో తదుపరి ముఖ్యమంత్రి (Who is Next Karnataka CM) పదవి కోసం పలువురి పేర్లు (several leaders in race for Karnataka CM's post) వినిపిస్తున్నాయి
కొద్ది రోజులుగా సస్పెన్స్ రేపుతూ వస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అంశంపై ఎట్టకేలకు తెరపడింది. బి.ఎస్.యడ్యూరప్ప (BS Yediyurappa To Resign As Karnataka CM) ముఖ్యమంత్రి పదవికి రాజీనామా (BS Yediyurappa announces his resignation) చేశారు. ఈ సాయంత్రం గవర్నర్ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు.
కార్గిల్ విజయ్ దివాస్ను పురస్కరించుకుని, దేశం కోసం అమరులైన సైనికులకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు ఘన నివాళులు అర్పించారు. వీరి త్యాగాలు మరువలేనవని, దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన అమర వీరుల్ని భారతజాతి ఎప్పటికీ గుర్తించుకుంటుందని రామ్నాథ్, మోదీలు కొనియాడారు.
భాగ్యనగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకుని అర్థరాత్రి ఇంటిలోకి దూరిన ఓ యువకుడు (Telangana Shocker) 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి (Minor girl 'raped' by teenage boy) పాల్పడ్డాడు.
శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి టి20లో (IND vs SL 1st T20I 2021) టీమిండియా 38 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం (India Register Comprehensive Win) సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.
దేశంలో నిన్న కొత్తగా 39,361 కరోనా కేసులు (New COVID-19 Cases) నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,11,262కు (COVID in India) చేరింది. అలాగే, నిన్న 35,968 మంది కోలుకున్నారు. మరణాల విషయానికొస్తే... నిన్న 416 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
హిమాచల్ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లా సంగాల్ లోయ వద్ద ఘోర ప్రమాదం (Himachal Pradesh Tragedy) చోటు చేసుకుంది. కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడి (Terrifying Rockslide Caught On Tape) జనావాసాల మీదకు రావడంతో 9 మంది మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 84,858 మంది నమూనాలు పరీక్షించగా 2,252 కొత్త కేసులు (Corona in AP) నమోదయ్యాయి. 15 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 2,440 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,155 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో తెలిపింది.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్కి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు లేఖ (Bunny Vasu Writes to Sundar Pichai) రాశాడు. ఇంటర్నెట్ స్వేచ్ఛ కారణంగా సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారం వల్ల తన కుమార్తె, తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించినట్లు లేఖలో వెల్లడించారు.
బీహర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ గ్రామంలోని యువతిని ప్రేమించాడనే కోపంతో.. యువకుని పట్ల కొందరు అమానుషంగా ప్రవర్తించారు. అతని ప్రైవేట్ భాగాన్ని (cutting off the private part ) కోసేశారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ పీఠాన్ని వైసీపీ (YSRCP bags Eluru Municipal Corporation) దక్కించుంది. ఏలూరు మేయర్ పీఠం కూడా వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 47 డివిజన్లలో వైఎస్సార్సీపీ గెలుపు సాధించింది. కేవలం 3 స్థానాలకే టీడీపీ పరిమితమైంది.
దాయాది దేశం పాకిస్తాన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి ముక్కు చెవులను (Husband Chops Off Nose, Ears Of Wife's Lover) భర్త కోసేశాడు.
ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ (Mann ki Baat) ద్వారా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ యొక్క వాతావరణవేత్త సాయి ప్రణీత్ బి మరియు ఒడిశా యొక్క ఇంటర్నెట్ సంచలనం ఇసాక్ ముండా యొక్క స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాలను దేశ ప్రజలతో పంచుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో (Eluru Municipal Election Results) అధికార వైసీపీ తన సత్తా చాటుకుంది. ఇప్పటివరకు వైసీపీ 17 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ మాత్రం ఒకే ఒక్క స్థానానికే పరిమితమైంది. మరిన్ని డివిజన్లలో వైఎస్సార్సీపీ ముందంజలో ఉంది.
తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జెన్కో ఉద్యోగి, ఆయన భార్య, కుమారుడు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య సమస్యలు, మానసిక సంఘర్షణతోనే జెన్కో ఉద్యోగి కుటుంబంతో సహా ఆత్మహత్య (Three Members of Family Die by Suicide) చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
కాల్గర్ల్స్, అశ్లీల మహిళల వీడియో కాల్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను కర్నూలు వన్టౌన్ పోలీసులు (Kurnool One Town police) శనివారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వివరాలను సీఐ కళా వెంకటరమణ మీడియాకు వివరించారు.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 39,472 కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,71,901కు (Coronavirus Cases in India) చేరుకుంది. శుక్రవారం రోజు 535మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు.
ఒలింపిక్స్ లో రజతం సాధించిన మణిపూర్ డైమండ్ చానుబాయిపై (Saikhom Mirabai Chanu) దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా దేశ వ్యాప్తంగా అందరూ ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అందరికీ ధన్యవాదాలు చెబుతూ మీరాబాయి తాజాగా వీడియో విడుదల చేసింది.