TS SSC Supplementary Exams: జూన్ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. ఫీజు చెల్లింపునకు చివరి తేదీ మే 16..
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 91.31 శాత్తం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 89.60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,91,862 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.