పాన్ ఇండియా రేంజ్ లో గత కొన్ని రోజులుగా సక్సెస్ రుచి చూస్తున్న తెలుగు చిత్రాల్లో నటించడానికి బాలీవుడ్ అగ్ర హీరోలు ఆసక్తిని ప్రదర్శి స్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 'పుష్ప-2' చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరో రణ్వీర్సింగ్ అతిథి పాత్రలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
...