పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్చార్డీలో విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను www.bse.telangana.gov. in, www.bseresults.telangana.gov.in, లోచూడవచ్చు.
...