india

⚡సిక్కింలో ఆర్మీ వాహ‌నం బోల్తా, లోయ‌లో జారిప‌డ్డ వాహ‌నం

By VNS

సిక్కిం పాక్యోంగ్‌ జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారత ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జవాన్లు పశ్చిమ బెంగాల్‌లోని పెడాంగ్ నుంచి సిల్క్ రూట్ మీదుగా జులుక్‌కు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని బిన్నగురిలో పోస్ట్ చేసిన ఆర్మీ ఈఎంసీ సిబ్బందిని తీసుకువెళుతున్న వాహనం రోడ్డుపై నుంచి జారి కింద ఉన్న అడవిలో పడిపోయిందని అధికారులు తెలిపారు.

...

Read Full Story