వార్తలు

⚡షాపు ఎదుట చెత్త వేసినందుకు వాగ్వాదం, షాప్‌ కీపర్ హత్య

By V. Naresh

రాజస్థాన్‌(Rajasthan)లో దారుణం జరిగింది. తన షాపు ముందు చెత్త వేసినందుకు వృద్ధుడిని హత్య చేశారు ఓ వ్యక్తి. కోటా జిల్లా రాయ్‌ఘర్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఓ షాపులో పని చేస్తున్న 68 ఏళ్ల పాదెం కుమార్ జైన్‌ అనే వ్యక్తి ఆదివారం ఉదయం దుకాణాన్ని శుభ్రపరిచి, ఆ చెత్తను ఎదురుగా ఉన్న కిరాణా షాపు వద్ద పడవేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన కిరాణా షాపు యజమాని అతని వాగ్వాదానికి దిగాడు.

...

Read Full Story