వార్తలు

⚡జైల్లో కేజ్రీవాల్ బెయిల్ కోసం కావాలనే అవి తింటున్నారు: ఈడీ

By Hazarath Reddy

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. టీలో ఎక్కువ పంచదార వంటి చర్యల ద్వారా షుగర్ లెవల్స్‌ పెంచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించింది.

...

Read Full Story