By Hazarath Reddy
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో విధులు నిర్వహిస్తున్న సబ్ఇన్స్పెక్టర్ గురువారం ఉదయం గుండెపోటుతో మరణించారు. మరణించిన సబ్-ఇన్స్పెక్టర్ సురేంద్ర నాథ్ త్రివేది (59), పోలీసు పోస్ట్ నయాఘాట్ వద్ద ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు గుండెపోటుకు గురయ్యారు
...