By Hazarath Reddy
బాలాసోర్ రైలు ప్రమాద దుర్ఘటనపై సీబీఐ దర్యాప్తు మొదలైంది. మంగళవారం ఉదయం ఘటనా స్థలానికి టెక్నికల్ టీంతో పాటుగా చేరుకున్న సీబీఐ అధికారులు ఐపీసీలోని వివిధ సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
...