india

⚡మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం

By Hazarath Reddy

బెంగళూరు సామూహిక అత్యాచారం కేసులో నలుగురు వలస కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 33 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన కేసులో బెంగళూరు పోలీసులు నలుగురు హోటల్ ఉద్యోగులను అరెస్టు చేశారు.

...

Read Full Story