india

⚡పీఎం-కిసాన్‌ మరో 5 ఏళ్ల పొడిగింపు

By Team Latestly

రైతుల సంక్షేమం, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి, క్రీడారంగ ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రూ.4.51 లక్షల కోట్లకు పైగా విలువైన పలు పథకాలకు ఆమోదం లభించింది.

...

Read Full Story