By kanha
అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.