వార్తలు

⚡జూన్ తర్వాత కరోనా ఫోర్త్ వేవ్ కల్లోలం

By Hazarath Reddy

దేశంలో మళ్లీ కరోనావైరస్ కేసులు పెరుగుతున్న వేళ కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కరోనా ఫోర్త్ వేవ్ (Covid-19 Fourth Wave) జూన్ తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, అక్టోబరు వరకు దాని ప్రభావం ఉంటుందన్నారు.

...

Read Full Story