⚡డేంజర్ జోన్ లో ఢిల్లీ..తీవ్రంగా పెరిగిన వాయు కాలుష్యం
By Team Latestly
ఢిల్లీలో కాలుష్యం (Air Pollution) రెడ్ జోన్ను తాకింది.దీపావళి వేడుకల తర్వాత వాయు కాలుష్య స్థాయిలు పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీ అంతటా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. అనేక ప్రాంతాల్లో AQI 400 మార్కును దాటింది.