ఉత్తరప్రదేశ్లోని డియోరియాలో ఓ వ్యక్తిపై అతని భార్య, అత్తమామలు దాడికి పాల్పడ్డారు. ఆశిష్ రాయ్ అనే బాధితుడు తన భార్య తనపై వేడినీరు పోయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో రాయ్ భార్య అతనిపై వేడినీళ్లు పోసిందని పోలీసు అధికారులు తెలిపారు.
...