వార్తలు

⚡నిద్రిస్తున్న భర్తపై వేడి నీళ్లు పోసిన భార్య

By Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో ఓ వ్యక్తిపై అతని భార్య, అత్తమామలు దాడికి పాల్పడ్డారు. ఆశిష్ రాయ్ అనే బాధితుడు తన భార్య తనపై వేడినీరు పోయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో రాయ్ భార్య అతనిపై వేడినీళ్లు పోసిందని పోలీసు అధికారులు తెలిపారు.

...

Read Full Story