చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ (CEC Sushil Chandra Covid) అయింది. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ సైతం కరోనా ( Election Commissioner Rajiv Kumar tests positive Covid-19 ) బారీన పడ్డారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ అధికార ప్రతినిధి మంగళవారం తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరూ ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.
...