వార్తలు

⚡చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సుశీల్‌ చంద్రకు కరోనా

By Hazarath Reddy

చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సుశీల్‌ చంద్ర కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ (CEC Sushil Chandra Covid) అయింది. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సైతం కరోనా ( Election Commissioner Rajiv Kumar tests positive Covid-19 ) బారీన పడ్డారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ అధికార ప్రతినిధి మంగళవారం తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరూ ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.

...

Read Full Story