వార్తలు

⚡రైతులు తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయ్!

By Naresh. VNS

రైతుల‌కు ఫ్రెండ్లీగా ఉన్న ప్ర‌భుత్వాలంటే కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వానికి అస్స‌లు గిట్ట‌నే గిట్ట‌ద‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర రావు మండిప‌డ్డారు. ఏదో విధంగా వారిని ఇబ్బందుల‌కు గురిచేయాల‌ని చూస్తుంద‌ని విమ‌ర్శించారు. కేంద్రం అనుస‌రిస్తున్న రైతు విధానాల‌కు వ్య‌తిరేకంగా దేశంలోని రైతులంద‌రూ ఏక‌తాటిపైకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం కేసీఆర్ నొక్కి చెప్పారు.

...

Read Full Story