వార్తలు

⚡దేశంలో మరో మిస్టరీ వ్యాధి కలకలం, ఏడుమంది చిన్నారులు మృతి

By Hazarath Reddy

సిరోహి జిల్లాలోని (Rajasthan’s Sirohi) ఫులాబాయి ఖేడా, ఫులాబెర్ గ్రామాల్లో రెండు నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలు అంతుచిక్కని వ్యాధితో (Mysterious disease) చనిపోయారు. ఈ నెల 9 నుంచి 13 వరకు జ్వరం, మూర్ఛ వంటి లక్షణాలతో ఏడుగురు పిల్లలు మరణించినట్లు ఆరోగ్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ జగేశ్వర ప్రసాద్ తెలిపారు.

...

Read Full Story