By Hazarath Reddy
కేంద్ర ప్రభుత్వం, సామాజిక మాధ్యమం ట్విట్టర్ మధ్య వార్ మరింత తీవ్రమవుతోంది. కొత్త డిజిటల్ (ఐటీ) నిబంధనల (New IT Rules) ప్రకారం దేశంలో భారత్కు చెందిన అధికారుల్ని నియమించకపోవడంతో ట్విట్టర్పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
...