వార్తలు

⚡చైనాను ఎదుర్కునేందుకు భారత్ రెడీగా ఉంది: ఆర్మీ కమండర్స్

By Hazarath Reddy

భారత్-చైనాల మధ్య నడుస్తున్న సరిహద్దు వివాదంపై (India-China Dispute Row:) ఇండియన్ ఆర్మీ డ్రాగన్ కంట్రీకీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ల‌డ‌ఖ్ సెక్టార్‌లో చైనా దూకుడు చ‌ర్య‌లకు పాల్ప‌డితే భారత్ ధీటుగా స్పందించేందుకు రెడీగా ఉందని భార‌త సైన్యం స్ప‌ష్టం (Army Commander's warning on LAC situation) చేసింది.

...

Read Full Story