⚡మనోళ్లు చస్తుంటే వారితో మ్యాచ్లా: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
By Hazarath Reddy
దేశ సరిహద్దులో ఉద్రిక్తతలు రేగుతున్న నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ఈ నెల 24న దుబాయ్లో జరుగనున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్పై (India-Pak T20 World Cup Match) పునరాలోచించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరారు.