వార్తలు

⚡జైల్లో ఖైదీలకు కరోనా రావడంతో లాక్‌డౌన్

By Hazarath Reddy

దేశంలో మరోసారి 30 వేల దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులు (Coronavirus in India) తగ్గుతుండటంతో.. క్రియాశీల కేసుల సంఖ్య కూడా 3 లక్షల దిగువకు పడిపోయింది. ఇక మృతుల సంఖ్య 300 లోపే (COVID 19 Deaths in India) నమోదైంది. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెలువరించిన ఈ గణాంకాలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.

...

Read Full Story