దేశంలో శుక్రవారం 34 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 35 వేలు (Coronavirus in India) దాటాయి. దీంతో ఇది నిన్నటికంటే 3.65 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 35,662 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,34,17,390కి చేరింది.
...