దేశంలో నిన్న కొత్తగా 39,361 కరోనా కేసులు (New COVID-19 Cases) నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,11,262కు (COVID in India) చేరింది. అలాగే, నిన్న 35,968 మంది కోలుకున్నారు. మరణాల విషయానికొస్తే... నిన్న 416 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
...