వార్తలు

⚡దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు

By Hazarath Reddy

భారత్‌లో కరోనా కేసులు మళ్లీ మెల్లిగా పెరుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,831 కరోనా పాజిటివ్‌ కేసులు (COVID-19 in India, India) నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 541 మంది కోవిడ్‌ బాధితులు మృతి (Coronavirus deaths in india) చెందారు. దీంతో కరోనా వైరస్‌ బారినపడి మొత్తం 4,24,351.మంది ప్రాణాలు కోల్పోయారు.

...

Read Full Story