వార్తలు

⚡షీనా బోరా హత్య కేసు, ఇంద్రాణి ముఖర్జియాకు బెయిల్ మంజూరు

By Hazarath Reddy

షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె కన్నతల్లి ఇంద్రాణి ముఖర్జియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెకు (Indrani Mukerjea) సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 'ఇంద్రాణి ముఖర్జియా ఇప్పటికే ఆరున్నరేళ్లు కస్టడీలో ఉన్నారు. ఇది చాలా ఎక్కువ సమయం. సందర్భోచిత సాక్ష్యాలపై ఈ కేసు ఆధారపడి ఉంది.

...

Read Full Story