వార్తలు

⚡సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా యూయూ లిలిత్ , 74 రోజుల పాటూ పదవిలో ఉండనున్న కొత్త సీజేఐ

By Naresh. VNS

భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (Justice Uday Umesh Lalit) నియామకం ఖరారు అయ్యింది. ఆయన నియామకాన్ని ఆమోదిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu). ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ (Chief Justice of India NV Raman) పదవీ కాలం ఆగస్టు 26తో ముగియనుంది. ఆయన స్థానంలో జస్టిస్‌ యూయూ లలిత్‌ బాధ్యతలు స్వీకరిస్తారు.

...

Read Full Story