మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సమోసా ధర వివాదంలో (Dispute over price of Samosa) యువకుడు పోలీసులు వేధింపులు తట్టుకోలేక పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిల్లో చికిత్స పొందుతూ (death of a man in Anuppur ) మరణించాడు.
...