By Hazarath Reddy
ఈవీఎంలను తారుమారు చేస్తానంటూ శివసేన (యుబిటి) నాయకుడు అంబాదాస్ దన్వే నుండి రూ. 2.5 కోట్లు డిమాండ్ చేసిన ఆర్మీ జవాన్ను మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారి ఒకరు తెలిపారు.
...