india

⚡ప్రేమించలేదని అమ్మాయి గొంతు కోసి హత్య చేసిన యువకుడు

By Hazarath Reddy

18 ఏళ్ల సుఖ్‌ప్రీత్ కౌర్‌ అలియాస్‌ కాశీష్ ప్రీత్‌పాల్‌సింగ్ గ్రంథి అనే యువతి ఔరంగాబాద్‌లోని దేవగిరి కళాశాలలో బిజినెస్‌ అడ్మినిష్ట్రేషన్‌ డిగ్రీ చదువుతున్నది. ఔరంగాబాద్‌కు చెందిన 20 ఏళ్ల శరణ్‌ సింగ్ సేథీ శనివారం మధ్యాహ్నం దేవగిరి కళాశాల సమీపంలో ఆ విద్యార్థిని అడ్డుకున్నాడు.

...

Read Full Story