By Hazarath Reddy
మహారాష్ట్రలో సోమవారం అర్దరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వార్ధాలొ జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడితో సహా ఏడుగురు వైద్యవిద్యార్ధులు అక్కడికక్కడే మృతి చెందారు.
...