తమిళనాడులోని మైలదుత్తురై జిల్లాలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, 17 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసి, ఆపై తలపై రాయితో పగులగొట్టడంతో మూడేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. సోమవారం మధ్యాహ్నం సిర్కాళి సమీపంలో ఈ సంఘటన (Teen Boy Rapes 3-Year-Old Girl) జరిగింది
...