ముఖ్యంగా క్రెడిట్ కార్డులకు ఈ చార్జీలు ఎక్కువ. అయితే ప్రస్తుతం రూపే క్రెడిట్ కార్డుల ద్వారా చేసే యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఎండీఆర్ చార్జీలను వసూలు చేయబోమని ఎన్పీసీఐ ప్రకటించింది. కాగా, వ్యాపారులు కస్టమర్ నుంచి ఈ ఎండీఆర్ ఛార్జీలను స్వీకరించి బ్యాంకులు చెల్లిస్తారు.
...