దేశంలో కరెన్సీ నోట్ల రూపురేఖలు మారే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లు అందుబాటులోకి వచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. తొలిదశలో రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు అనుమతి ఇచ్చింది.
...