దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో మంగళవారం రాత్రి ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి (PM Modi Addresses The Nation) ప్రసంగించారు. దాదాపు 20 నిమిషాలకు పైగా సాగిన ప్రధాని ప్రసంగంలో దేశంలో తక్షణమే లాక్డౌన్ ఏమీ ఉండదని, వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందీ రానివ్వబోమని స్పష్టమైన సందేశమిచ్చారు.
...