భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM ABHIM)ను ప్రారంభించారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్లిన ఆయన.. సిద్ధార్థనగర్, వారణాసిలో నగరాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రిబ్బన్ కటింగ్ చేశారు. ఈ క్రమంలోనే వారణాసిలో PM ABHIMను ప్రారంభించారు.
...