india

⚡డ్రగ్స్‌పై పంజాబ్‌ పోలీసుల ఉక్కుపాదం

By VNS

మాదకద్రవ్యాల కట్టడి దిశగా పంజాబ్‌ (Punjab) ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. మూడు నెలల్లోపు రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహితంగా మార్చాలంటూ సీఎం భగవంత్‌ మాన్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. పోలీసులు పెద్ద ఎత్తున చర్యలకు ఉపక్రమించారు. దాదాపు 12 వేలమంది సిబ్బంది శనివారం రాష్ట్రవ్యాప్తంగా 750కుపైగా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు

...

Read Full Story