వార్తలు

⚡ముగిసిన దళిత విద్యార్థి అంత్యక్రియలు

By Hazarath Reddy

స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకున్న సంగతి విదితమే. తొమ్మిందేండ్ల ఓ దళిత విద్యార్థి.. టీచర్‌ కోసం ఉంచిన కుండలోని నీళ్లను తాగాడని ఆ బాలుడిని టీచర్‌ చితకబాదాడు. ఆ బాలుడు చికిత్స పొందుతూ (Death of Dalit Boy) మరణించాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జలోర్‌ జిల్లాలో ఉన్న ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చోటుచేసుకుంది.

...

Read Full Story