ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రెపో రేటు 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ (RBI Governor Shaktikanta Das) ప్రకటించారు. ఆర్బీఐ త్రైమాసిన ద్రవ్యపరపతి సమీక్షలో (monetary policy committee) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెపో రేటు 6.25 శాతానికి పెరుగనుంది. గడిచిన రెండు సమీక్షల్లో కూడా రెపోరేటును పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.
...