ఈ నెల 26న రాజ్పథ్లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్కు హాజరయ్యే వారి కోసం ఢీల్లీ పోలీసులు సోమవారంనాడు మార్గదర్శకాలు జారీ చేశారు. వ్యాక్సినేషన్ డోస్లు పూర్తిగా వేయించుకుని ఉండాలని, 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించేది లేదని ఆ మార్గదర్శకాల్లో (Republic Day 2022 Parade Guidelines) పేర్కొన్నారు.
...