టెర్రస్పై ప్రియురాలితో మాట్లాడుతున్న యువకుడు ఆమె తల్లి రావడం గమనించాడు. దీంతో ఆమె కంటపడకుండా ఉండేందుకు అక్కడి నుంచి కిందకు దూకాడు. తలకు తీవ్ర గాయం కావడంతో మరణించాడు. తమిళనాడులోని సేలం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ధర్మపురిలోని కామరాజ్ నగర్కు చెందిన 18 ఏళ్ల సంజయ్, సేలంలోని సెంట్రల్ లా కాలేజీలో (Salem law college) ఎల్ఎల్బీ మొదటి ఏడాది చదువుతున్నాడు
...