By Krishna
ఆప్ఘనిస్థాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఇప్పటివరకూ 1,150 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
...