india

⚡బాలికకు నిద్రమాత్రలు ఇచ్చి గ్యాంగ్ రేప్

By Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఓ టీనేజీ బాలికను ముగ్గురు అబ్బాయిలు కిడ్నాప్ చేసి, మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జూన్ 29న 16 ఏళ్ల బాలికను ముగ్గురు అబ్బాయిలు అపహరించి, అలీఘర్‌లో 10 రోజుల పాటు బందీగా ఉంచారు.

...

Read Full Story