india

⚡చమోలీ దుర్ఘటనలో 8కి పెరిగిన మృతుల సంఖ్య

By Hazarath Reddy

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా మనా గ్రామంలో మంచుచరియలు విరిగిపడిన ఘటనలో మిస్సయిన నలుగురి మృతదేహాలను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) వెలికి తీసింది.60 గంటల పాటు సాగిన కఠినమైన సహాయక చర్యను ముగించారు. దీనితో, ఈ సంఘటనలో మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది.

...

Read Full Story