⚡ఉత్తరకాశీలో హిమపాతం విషాదం, మొత్తం 26 మృతదేహాలు లభ్యం
By Hazarath Reddy
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీలో హిమపాతం సంభవించి మంచు దిబ్బల కింద చిక్కుకున్న పర్వతారోహకుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. నాలుగు రోజులుగా సాగుతున్న గాలింపు చర్యల్లో మొత్తం 26 మృతదేహాలు లభ్యమయ్యాయి.