By Hazarath Reddy
దేశవ్యాప్తంగా 3 లోక్సభ, 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో (Bypoll Results 2022) బీజేపీ సత్తా చాటింది. ముఖయంగా ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కంచుకోటలు బద్ధలయ్యాయి. ఆజంఖాన్ అడ్డాలో కమలం పాగా వేసింది.
...