కాన్పూర్ లోని గోవింద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున టీ చేస్తున్న ఎమ్మెల్యే సురేంద్ర మియాథాని ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేశాడో తెలుసా? ఓ వ్యక్తి స్నానం చేస్తుండగా అతడి దగ్గరికి వెళ్లి అతడితో ముచ్చటించడం స్టార్ట్ చేశాడు. అతను స్నానం చేస్తున్నాడని కూడా వదలకుండా ఇల్లు ఉందా? అంతా ఓకేనా.. అంటూ ప్రశ్నించాడు
...