దేశవ్యాప్తంగా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) మరోసారి కఠిన చర్యలు చేపట్టింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 474 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల సంఘం సెప్టెంబర్ 18న ప్రకటించింది. ఈ చర్య గత ఆరేళ్లలో ఎన్నికలలో పాల్గొనని పార్టీలను పరిగణలోకి తీసుకుంది.
...