పశ్చిమ బెంగాల్లో శనివారం నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మూడు దశల పోలింగ్ ప్రశాంతంగా జరగ్గా ఈ నాలుగో దశ (West Bengal Elections 2021 Phase 4) హింసాత్మకంగా మారింది. కుచ్బిహర్లో కాల్పులు జరిగి మొత్తం ఐదుగురు మృతి చెందారు. అలాగే పలుచోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి.
...