⚡ప్రపంచ వారసత్వ ప్రదేశం..రామప్ప దేవాలయం; ప్రధాని మోదీ, టీఎస్ సీఎం కేసీఆర్ హర్షం
By Vikas Manda
రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఖ్యాతి లభించినందుకు దేశప్రజలందరికి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు....